విజయనగరం జనసేనపార్టీలో భారీ చేరికలు

  విజయనగరం ( జనస్వరం ) :  విజయనగరం పాల్ నగర్ దగ్గర ఉన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గాజులరేగ జనసేన పార్టీ నాయకుల సమక్షంలో 150 మందికి పైగా సభ్యులు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. కార్యక్రమ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో యశస్వి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరు మీ మీ డివిజన్లో ప్రతి ఒక్కరు బూత్ కమిటీ స్థాయి నుండి ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు సాధనకే ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనసైనికులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way