గురజాడకు విజయనగరం జనసేనపార్టీ నివాళి

గురజాడ

           విజయనగరం ( జనస్వరం ) : మహాకవి గురజాడ 107వ వర్ధంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు గృహంలో ఉన్న గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు ఆదాడ మోహనరావు,రౌతు సతీష్, ఏర్నాగుల చక్రవర్తి,లోపింటి కళ్యాణ్, త్యాడ రామకృష్ణారావు(బాలు), జనసేన ఝాన్సీ వీరమహిళ గంట్లాన పుష్పకుమారి నివాళలర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ గత, ప్రస్తుత ప్రభుత్వాలకు గురజాడ అప్పారావు వర్థంతి, జయంతులకు దండలు వేసి, మిగిలిన రోజుల్లో ఇటువంటి మహనీయులను విస్మరించడమే తప్పా ఎక్కడా గౌరవాన్ని ఇవ్వట్లేదని వాపోయరు. గురజాడ కన్యశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, లంగరెత్తుము, దిద్దుబాటు మొదలగు రచనలు సమాజానికి మేలుకొల్పాయని, గురజాడ సాహిత్య రంగానికి, తెలుగు భాషకు, నాటకరంగానికి, చేసిన సేవలు వెల కట్టలేనివని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way