Logo
Date of Publish : 03 June 2022, 6:03 am
Editor : Sake Naresh

జనసేనపార్టీ పీఏసీ సభ్యులు నాగబాబు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా నాయకులు ఆత్మీయ సమావేశం

     విజయనగరం, (జనస్వరం) : విజయనగరం( S.V.N హోటల్)లో జనసేన పార్టీ( P.A.C.S) సభ్యులు కొణిదెల నాగబాబు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలోని ఉన్న నియోజకవర్గాల క్రియాశీలక సభ్యులు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో శృంగవరపుకోట జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు పెదిరెడ్ల రాజశేఖర్ ప్రసంగిస్తూ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల చేస్తూ, కష్ట, నష్టాల్లో నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటి వరకు 1,000 మందిని పార్టీలో జాయిన్ చేశానని, మొత్తం నియోజకవర్గ స్థాయిలో 5000 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలకు, భావజాలానికి ఆకర్షితులై రానున్న ఎన్నికల్లో ముందడుగు వేస్తామని హామీ ఇచ్చారని కచ్చితంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేసి కృషి చేసి కచ్చితంగా విజయకేతనం ఎగుర వేస్తామని తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com