Logo
Date of Publish : 18 March 2022, 3:38 pm
Editor : Sake Naresh

అద్దంకి నాంచారమ్మ తల్లి జాతరలో భక్తులకు మజ్జిగ పంపిణి చేసిన విశ్వనాథపల్లి జనసైనికులు

     కోడూరు, (జనస్వరం) : కృష్ణా జిల్లా కోడూరు మండలంలో వేంచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి జాతర మహోత్సవమునకు విచ్చేయుచున్న అశేష భక్తులకు వేసవి దాహం తీర్చుటకు విశ్వనాథపల్లి జనసైనికులు జనసేన పార్టీ తరుపున మజ్జిగ పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా 7000 వేల మందికి పైగా మజ్జిగ పంపిణి చేసేటట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క భక్తుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com