Logo
Date of Publish : 06 January 2024, 9:35 pm
Editor : Sake Naresh

నాయి బ్రాహ్మణ సంఘంకు ఆర్థిక సాయం చేసిన వినుతాకోట

    శ్రీకాళహస్తి ( జనస్వరం ) : శ్రీకాళహస్తిలోని నాయి బ్రాహ్మణుల సంఘం నాయకులు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారిని పార్టీ కార్యాలయం లో కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. అలాగే సంఘం నాయకులు చేస్తున్న త్యాగరాజ ఆరాధన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. నాయి బ్రాహ్మణులు చేస్తున్న త్యాగరాజ ఆరాధన కార్యక్రమం కు 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వినుత కోటా గారు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఈ సారి ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరుతూ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నాయి బ్రాహ్మణులకు పూర్తి స్థాయిలో ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. నాయి బ్రాహ్మణులలో చదువుకున్న యువత ఉద్యోగాలు లేక, ఒక పక్క కుల వృత్తి చెయ్యలేక ఇబ్బందులు పడుతున్నా విషయం బాధాకరమని, అధికారంలోకి రాగానే చదువుకున్న యువతకి ఉచితంగా ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.శ్రీకాళహస్తి నియోజకవర్గం


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com