Search
Close this search box.
Search
Close this search box.

ప్రజల పోరాటాన్ని పోలీసులను అడ్డుపెట్టలేరని హెచ్చరించిన వినుతా కోటా

వినుతా కోటా

        శ్రీకాళహస్తి ( జనస్వరం ) : ఏర్పేడు మండలం, గ్రామానికి వెళ్ళే దారిని అక్రమంగా మూసివేసి LANCO/ECL ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి  వినుత కోటా ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులతో కలిసి  శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న వారిని అక్రమంగా పోలీస్ లు అరెస్ట్ చేసి B.N. కండ్రిగ పోలీస్ స్టేషన్ కి తరలించడం అప్రజాస్వామికమన్నారు. మహిళలను సైతం గాయపరిచేల లాక్కెలడం హేయమైన చర్య. రోడ్డును మూసివేయాలని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు చెప్తుంటే, పోలీస్ లు ఫ్యాక్టరీ వారికి కొమ్ము కాస్తూ R&B రోడ్డు ను మూసివేసిన ఫ్యాక్టరీ వాళ్ళను ఏ మాత్రం ప్రశ్నించకుండా ప్రజలను అరెస్టులు చేసి ఇబ్బంది పెట్టడం తీవ్ర అక్షేపనీయం అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీస్లపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాO. ప్రజల పోరాటాన్ని పోలీసులను అడ్డు పెట్టుకుని ఆపలేరని ఆమె హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way