వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరిన వినుతా కోట

పవన్ కళ్యాణ్

        శ్రీకాళహస్తి ( జనస్వరం ) : 55 వ రోజు KNOW MY CONSTITUENCY కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా బి. పి. అగ్రహారం కాలనిలో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతున్నట్టు కరెంట్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల ఇబ్బంది పడుతున్నామని, సంక్షేమ పథకాలు కొద్ది మందికి పరిమితం చేసి, అర్హత ఉన్న పేద వారికి చాలా మందికి అందడం లేదని ప్రజలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో యువతకి, పేద ప్రజలకు మంచి జరుగుతుందని , రానున్న ఎన్నికల్లో వైసీపీ అరాచకానికి చరమగీతం పాడాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ నాయకులు వినోద్ కుమార్, వెంకటరమణ యాదవ్, నితీష్ కుమార్, జనసైనికులు వెంకటేష్, చంద్ర శేఖర్ యదవ్, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way