Logo
Date of Publish : 25 July 2021, 3:53 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ సహకారంతో గ్రామ భూకబ్జా సమస్య పరిష్కారం

           శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం, సుంకరి పేట గ్రామంలో కొందరు వైసిపి కార్యకర్తలు గ్రామ కంఠంలో ఉన్న సుమారు నలభై సెంట్ల భూమిని కబ్జా చేసి, పోలుల్, కంచె వేసి, అంగనవాడి భవనం కట్టవలసిన స్థలాన్ని మరియు చుట్టూ ఉండే గ్రామకంఠం మొత్తాన్ని కబ్జా చేయడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు శ్రీ కోరుకొండ మల్లేశ్వరరావు ఆధ్వరంలో ఊరి ప్రజలందరూ కలిసి భూ కబ్జా జరిగిన ప్రదేశంలో మీడియా సమక్షంలో పోరాటం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నాయకులు, అధికారులు వచ్చి మీడియా సమక్షంలో కబ్జా చేసిన భూమిలో అంగన్వాడి భవనం కడతామని, ఇల్లు లేనటువంటి పేదవారికి ఇల్లు పట్టాలు ఆ ప్రదేశంలో ఇస్తామని ప్రెసిడెంట్ గారు, మరియు అధికారులు మాట ఇవ్వడం జరిగింది. సమస్య పరిష్కారం కావడం వల్ల ఆందోళన విరమించడం జరిగింది. గ్రామ సమస్య పరిష్కారం కావడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసినటువంటి జనసేన పార్టీ నాయకులుకి గ్రామ ప్రజలు అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com