Search
Close this search box.
Search
Close this search box.

జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లలను ఆవిష్కరించిన విజయవాడ జనసేన నాయకులు

         విజయవాడ, (జనస్వరం) : విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పార్టీ ఆఫీసులో అమ్మిశెట్టి వాసు సూచనల మేరకు, జనసేనపార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోతిరెడ్డి అనిత ఆధ్వర్యంలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్ లను తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున చెక్కులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని జనసైనికులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోతిరెడ్డి అనిత, నగర ఉపాధ్యక్షులు సోమవారం, దోమకొండ మేరీ, పాశం సుజాత, గుంటుపల్లి సుజాత, దోమకొండ అశోక్, పోతిరెడ్డి రమణ, హరి ప్రసాద్, యడ్లపల్లి శివ నాగరాజు, పెద్దిరెడ్డి తిలక్, ఉమామహేశ్వరరావు, అనిల్, బండి ప్రదీప్, పెందుర్తి విజయ్, మోపిదేవి మోహన ప్రసాద్, రమణ సాయి, సాయి మోహన్, నందేపు రవి , జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way