Logo
Date of Publish : 17 May 2022, 4:18 pm
Editor : Sake Naresh

విజయనగరంలో జనసైనికుడుపై వైస్సార్సీపీ కార్యకర్తలు దాడి

      విజయనగరం ( జనస్వరం ) : సోమవారం అర్ధరాత్రి విజయనగరం పట్టణంలో, ధర్మపురి లో వైస్సార్సీపీ నాయకుని భూకబ్జాపై పోరాటం చేస్తున్న జనసైనికులు గౌరీశంకర్ పై దాడి చేసిన వైస్సార్సీపీ కార్యకర్తలు. ప్రభుత్వ మహారాజ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్న గౌరీశంకర్ ను, జనసేన పార్టీ విజయనగరం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు డోల రాజేంద్రప్రసాద్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు), మిడతాన రవికుమార్ మంగళవారం కలసి, సమస్యపై ఆరాతీసి, న్యాయబద్దంగా ముందుకు వెళ్లేందుకు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com