Search
Close this search box.
Search
Close this search box.

అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సహాయం అందించిన వెదుల్లవలస గ్రామస్తులు

వెదుల్లవలస

          విజయనగరం ( జనస్వరం ) : డిఆర్ వలస గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు (విద్యార్థులు) రక్తహీనత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయ నిమిత్తం వెదుల్లవలస గ్రామం తరపున గత రెండు, మూడు రోజుల నుండి ఫోన్ పే ద్వారా అమౌంట్ సేకరించారు. చేసిన ఆ మెత్తాన్ని బాధిత కుటుంబానికి రూ. 41000 అందించడం జరిగింది. సహాయం అందించిన వెదుల్లవలస ఎంప్లాయిస్, యూత్ మరియు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలమండ రామునాయుడు, మన్నెపూరి శ్రావణ్ కుమార్, మన్నెపూరి గణపతి పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way