వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహ రిసెప్షన్ కు హాజరైన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

వరుణ్ తేజ్

           హైదరాబాదు ( జనస్వరం ) : హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందించారు. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ రిసెప్షన్ లో మెగా ఫ్యామిలీలోని ప్రముఖులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ను ఆత్మీయంగా పలకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way