Search
Close this search box.
Search
Close this search box.

జనసైనికుడి కుటుంబానికి అండగా నిలిచిన జనసేన నాయకులు వరికూటి నాగరాజు

    దర్శి, (జనస్వరం) : ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం, కురిచేడు మండలం, దేకనకొండ గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలకు నిరంతరం కృషి చేసిన జనసైనికుడు ఇటీవల బలవన్మరణం చెందిన కీర్తిశేషులు బెల్లం సురేష్ కుటుంబానికి జనసేన పార్టీ తరపున 40,000/- వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు అందించడం జరిగింది. దర్శి నియోజకవర్గంలోని జనసైనికులు అండగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళుతున్న వరికూటి నాగరాజు ఈరోజు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాలతో కూడా ఇటీవల మరణించిన బెల్లం సురేష్ కుటుంబానికి అండగా ఉండాలని వారి కుటుంబానికి 40,000/- వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని కీర్తిశేషులు బెల్లం సురేష్ సతీమణి వాణికి అందించి వారి ఇద్దరి కుమారులకు నోట్ బుక్స్, స్టేషనరీ, బ్యాగ్స్ ను గ్రామ జనసైనికులు సమక్షంలో వారి కుటుంబానికి అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దర్శి పట్టణ జనసేన నాయకులు షేక్. ఇర్షాద్, వరికూటి అనిల్, నీలిశెట్టి ప్రభు, మారెడ్డి పవన్, అరవింద్, పుప్పాల నరేంద్ర, పసుపులేటి సాయి, బెల్లం రవి, మర్రి వంశీ, వేమా ప్రసాద్, వేమా సుబ్బారావు, గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way