Search
Close this search box.
Search
Close this search box.

కళ్యాణదుర్గంలో “వడ్డెర గర్జన” సభ

       కళ్యాణదుర్గం, ఏప్రిల్ 07 (జనస్వరం) : కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడిపి+జనసేన+బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అధ్యక్షతన “వడ్డెర గర్జన” భారీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసేన+టీడీపీ వడ్డెర కార్యకర్తలు, వడ్డెర నాయకులు, వడ్డెర మహిళలు, వడ్డెర కులస్తులు, వడ్డెర సోదరులు, వడ్డెర అభిమానులు పాల్గొన్నారు. ఈ “వడ్డెర గర్జన” సమావేశంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ సూచనలతో జనసేన పార్టీ వడ్డెర నాయకులు నియోజకవర్గ జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ రాయుడు, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, కంబదూరు మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, బెస్తరపల్లి అనిల్, బెస్తరపల్లి ప్రకాష్, బ్రహ్మసముద్రం వన్నూరుస్వామి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way