నరవ గ్రామంలోని సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందించిన వబ్బిన శ్రీకాంత్

నరవ

               పెందుర్తి ( జనస్వరం ) :  88 వార్డ్, నరవ గ్రామంలో గల సమస్యలను జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్, బొడ్డు నాయుడు, రాడి పెంటరావు సంబంధిత జీవీఎంసీ అధికారులు RO, AE గారు కలిసి సమస్య తీవ్రతను వివరించారు. ఈ సమస్యలను జీవీఎంసీ అధికారులు దృష్టికి చాలాసార్లు తీసుకుని వచ్చామని ఫలితం మాత్రం శూన్యమని అన్నారు. దయచేసి వెంటనే సమస్యలపై (వీధిలైట్లు, మౌలిక వసతులు, మూడు స్మశానవాటికలో హై మస్ట్ లైట్లు ఏర్పాటు) చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన పార్టీ ద్వారా వినత పత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు వివరణ ఇస్తూ తప్పకుండా మీ సమస్యలపై తగు చర్యలు తీసుకుంటామని బదులు ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way