Logo
Date of Publish : 08 April 2023, 4:28 pm
Editor : Sake Naresh

పేరంటాలపలెం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం

          అనకాపల్లి ( జనస్వరం ) ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం పేరంటాలపలెం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గం ఇన్చార్జ్ పరుచూరి భాస్కరరావు గారు పాల్గొన్నారు. ఈ సంద్భంగా జరిగిన సభలో భాస్కరరావు గారు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఇంటికీ జనసేన పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి జనసైనికుడిపై ఉంది అని అన్నారు. గ్రామాల్లో జనసైనికులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తప్పకుండా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సంద్భంగా పలువురు గ్రామస్థులు జనసేన పార్టీ లోకి చేరారు. వీరికి భాస్కరరావు గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండలం నాయకులు పావాడ కామరాజు, ఉత్తాడ రామరాజు, కలగా శ్రీనివాసరావు, గొంతిన ఈశ్వరరావు, కరణం రమణ, ఊడి నూకరాజు మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com