జనసేన పార్టీ ఆధ్వర్యంలో డా. బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి వేడుకలు

జనసేన

              శ్రీకాకుళం ( జనస్వరం ) : అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరియు సమసమాజాన్ని నిర్మించడానికి జీవితకాలం కష్టపడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డా|| బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా జి సిగడం మండల హెడ్ క్వార్టర్స్ లో ఉన్న SC కాలనీలోని అంబేద్కర్ విగ్రహంకి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పులా మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిద్దాం సర్పంచ్ మీసాల రవికుమార్, మండల నాయకులు తాలబత్తుల పైడిరాజు, మీసాల రామకృష్ణ, ఎంపీటీసీ అభ్యర్థి బొల్లు రవికుమార్, చవితి హరీష్, మండ గురయ్య, కొప్పు సింహాచలం, దూసి చంటి, కొన్న సంతోష్ మరియు జనసేన బీజేపీ ప్రాంతీయ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way