Search
Close this search box.
Search
Close this search box.

ఉదయగిరి నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఉదయగిరి

            ఉదయగిరి ( జనస్వరం ) : ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి మండలం గండిపాలెం, వెంగలరావు నగర్ గ్రామంలోని జనసైనికులను ఉదయగిరి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బోగినేని కాశీరావు కలిసి జనసేన పార్టీ బలోపేతం గురించి చర్చించారు. అలాగే జనసేన – టీడీపీ ఉమ్మడి కార్యాచరణ గురించి సంభాషించడం జరిగింది. మన పార్టీని ముందుకు తీసుకు వెళ్తూ టీడీపీతో సమన్వయ పరుచుకుంటూ 2024 లో కూటమి గెలుపుకు కృషి చేయాలని కోరారు. అలాగే గ్రామ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ఉమ్మడి ప్రభుత్వం తప్పక ప్రయత్నిస్తుంది అని భరోసా ఇచ్చారు.. జనసైనికులకు, వీర మహిళలకి పార్టీ 100 శాతం అండగా వుంటుంది .ప్రతి కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చి సహకరిస్తానని భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ ఇమ్రాన్ గారు, షేక్ అఖిల్ గారు, గొల్లపల్లి రమేష్ గారు, ఖాలిక్ గారు,బన్నీ గారు, మన్సూర్ గారు మరియు సుధాకర్ గారు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way