Logo
Date of Publish : 30 March 2022, 4:31 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుని కలిసిన U1 రిజర్వడ్ జోన్ రైతులు

              మంగళగిరి ( జనస్వరం ) : మంగళగిరి జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని కలిసిన తాడేపల్లి నగర పరిధిలో ఉన్న ( U1 రిజర్వడ్ జోన్ ) రైతులు. రైతులు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న టిడిపి పార్టీ ( U1 రిజర్వడ్ జోన్ ) ప్రకటించింది. అప్పుడు మన MLA ఆళ్ల రామకృష్ణ గారికి చెబితే మన పార్టీ అధికారంలోకి రాగానే తొలగి చేద్దామని చెప్పారు. మళ్లీ ఆయన గెలుపుకు ఎంతో కృషి చేసాము. YSR పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ MLA గారిని అడుగుతుంటే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని చెబుతున్నారు. రైతులకు తోడుగా ఉంటానని ( U1 రిజర్వుడ్ జోన్ ) ఎత్తేసే వరకు ప్రభుత్వంతో పోరాడతామని రైతులకు అండగా ఉంటామని చిల్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  రైతులు దొంతి రెడ్డి సాంబిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, తులసి బాస్, మరియు జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ( SNR ), గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, బల్ల ఉమామహేశ్వర, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com