Logo
Date of Publish : 07 December 2022, 8:32 am
Editor : Sake Naresh

ఆచంటలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి నివాళులు

           ఆచంట ( జనస్వరం ) : డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని జనసేనపార్టీ గ్రామ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరస్వామి ఆధ్వర్యంలో జనసైనికులు వల్లూరు గ్రామ సంత మార్కెట్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి నివాళ్ళర్పించారు. ఈ కార్యక్రమం లో జనసేనపార్టీ ఉమ్మడి పగో జిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్ కు బంగారు బాటలు వేసిన మహనీయులు అంబేద్కర్ అని, ఎన్నేళ్లయినా భారతదేశ ప్రజల గుండెల్లో జీవించి ఉండే వ్యక్తి భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు, పంపన శ్రీనివాస్, సరిపల్లి వెంకటేశ్వరావు, తోట సాయిబాబా, మొదలగువారు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com