Search
Close this search box.
Search
Close this search box.

బాపూజీ వర్ధంతి సందర్భంగా రైల్వేకోడూరు జనసేన నాయకులు తరుపున నివాళులు

    రైల్వేకోడూరు, (జనస్వరం) : రైల్వే కోడూరు పట్టణంలోని స్థానిక టోల్ గేట్ సర్కిల్ వద్ద గల శ్రీ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర మరియు రైల్వేకోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దినకర్ బాబు మాట్లాడుతూ అహింసా మార్గంలో స్వాతంత్ర హక్కులను, శాంతియుత పోరాటాన్ని నేర్పిన గాంధీ గారి అడుగుజాడలు భారతదేశానికి చిరస్మరణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో వై. కోట జనసేన యూత్ మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way