Logo
Date of Publish : 28 March 2022, 3:41 pm
Editor : Sake Naresh

MMR ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకు సన్మాన కార్యక్రమం

   ఒంగోలు, (జనస్వరం) : MMR ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన రాయపాటి అరుణకి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా MMR ఫౌండేషన్ అధినేత థామస్  మాట్లాడుతూ రాయపాటి అరుణ, ఇలాంటి పదవులు మరేన్నో పొందాలని, యువత ఆదర్శంగా నిలవాలని మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, 25వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పోకల నరేంద్ర, 1వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ హర్ష, జనసేన నాయకులు చక్క అయ్యప్ప, తోట రాజ్ కుమార్, కర్రీ శ్రీను, శాలు, పసుపులేటి శ్రీను, సాయి జల్లిపల్లి, వెంకటేష్, నవీన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com