కొళాయి మరమ్మతులు చేపట్టాలని జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో గిరిజనులు నిరసన

     అరకు, (జనస్వరం) : అరకు వేలి మండలం చోంపి పంచాయతీ పరిధిలో గల మర్రి వలస గ్రామంలో కొళాయి మరమ్మతులు చేపట్టి గిరిజనులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సోమవారం ఉదయం జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, దురియా, అల్లంగి, రామకృష్ణ, పొద్దు, అర్జున్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో సమావేశమై అనంతరం గ్రామాల్లో కొళాయి మరమ్మతు ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని ప్రభుత్వానికి తెలిసేలా ఖాళీ బిందెలతో గిరిజనులు నినాదాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సాయి బాబా, రామకృష్ణ, అర్జున్ తదితరులు మాట్లాడుతూ మర్రివలస గ్రామంలో నెలకొన్న కొలాయి మరమ్మతులు చేపట్టి మంచినీరు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా జనసేనపార్టీ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way