జనసేన పార్టీలో చేరిన 30 కుటుంబాలకు చెందిన గిరిజన యువత

  అరకు ( జనస్వరం ) : అరకు నియోజకవర్గం డుంబ్రిగూడ మండల పరిధిలోని కొర్రా గ్రామ యువత జనసేన పార్టీలో చేరటం జరిగింది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగింది. అయితే అధికారికంలోకి రాగానే ఇచ్చిన హామీలు మరచి యువతను మోసం చేసింది. అదే సమయంలో రోడ్లు, రవాణా, వైద్యం, మౌళిక వసతుల కల్పన వంటివి గాలికి వదిలేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జనసేన పార్టీకి మాత్రమే సాధ్యమని భావించి యువత జనసేన పార్టీలో చేరటం జరిగిందన్నారు. వారికి అరకు జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంచార్జ్ చెట్టి.చిరంజీవి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించటం జరిగింది. హుక్కుంపేట మండల నాయకులు బలిజ.కోటేశ్వరపడాల్ ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమం డుంబ్రిగూడ మండల నాయకులు సీదరి. దనేశ్వరరావు, మల్లికార్జున రావు, రమేష్ ల ఆధ్వర్యంలో జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way