Logo
Date of Publish : 30 September 2021, 2:35 pm
Editor : Sake Naresh

ప్రకాశం జిల్లాలోని రైతాంగ సమస్యలు పై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్

     ప్రకాశం, (జనస్వరం) : ప్రకాశం జిల్లాలోని రైతాంగ సమస్యలు, పెరిగిన పెట్టుబడి ఖర్చులు, తగ్గిన సాగు, మరియు మద్దతు ధర పెంపు గురించి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్ , జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకనాటి గౌతమ్ రాజ్, ప్రకాశం జిల్లా జనసేన కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, జనసేన నాయకులు చెరుకూరి ఫణి గార్లు కలసి  ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి  వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను,  రైతుల సమస్యలను, ఈ ప్రభుత్వము పట్టించుకోవడం లేదని అన్నారు. రైతాంగ సమస్యలపై, రైతులకు అండగా  జనసేన పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమములో  జిల్లా నాయకులు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com