Search
Close this search box.
Search
Close this search box.

ప్రకాశం జిల్లాలోని రైతాంగ సమస్యలు పై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్

ప్రకాశం జిల్లా

     ప్రకాశం, (జనస్వరం) : ప్రకాశం జిల్లాలోని రైతాంగ సమస్యలు, పెరిగిన పెట్టుబడి ఖర్చులు, తగ్గిన సాగు, మరియు మద్దతు ధర పెంపు గురించి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్ , జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకనాటి గౌతమ్ రాజ్, ప్రకాశం జిల్లా జనసేన కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, జనసేన నాయకులు చెరుకూరి ఫణి గార్లు కలసి  ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి  వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను,  రైతుల సమస్యలను, ఈ ప్రభుత్వము పట్టించుకోవడం లేదని అన్నారు. రైతాంగ సమస్యలపై, రైతులకు అండగా  జనసేన పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమములో  జిల్లా నాయకులు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way