Logo
Date of Publish : 14 November 2023, 10:20 pm
Editor : Sake Naresh

తిరుపతి జనసేన నగర కమిటీ భేటీ

     తిరుపతి ( జనస్వరం ) : నేడు జరగనున్న తిరుపతి నియోజకవర్గ సమన్వయ సమావేశానికి సంబంధించి మంగళవారం జనసేన నగర కమిటీతో జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ భేటీ అయ్యారు. డివిజన్ అధ్యక్షులతో పాటు నగర కమిటీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. టిడిపితో ఉమ్మడిగా చేపట్టవలసిన కార్యక్రమాలను వారికి వివరించారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న దొంగ ఓట్లపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మధు బాబు, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, నగర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com