తిరుపతి జనసేన నగర కమిటీ భేటీ

     తిరుపతి ( జనస్వరం ) : నేడు జరగనున్న తిరుపతి నియోజకవర్గ సమన్వయ సమావేశానికి సంబంధించి మంగళవారం జనసేన నగర కమిటీతో జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ భేటీ అయ్యారు. డివిజన్ అధ్యక్షులతో పాటు నగర కమిటీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. టిడిపితో ఉమ్మడిగా చేపట్టవలసిన కార్యక్రమాలను వారికి వివరించారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న దొంగ ఓట్లపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మధు బాబు, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, నగర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way