Search
Close this search box.
Search
Close this search box.

టిడ్కో ఇల్లు, జగనన్న కాలనిల బాధితుల తరుపున జనసేన గళం

టిడ్కో

         పార్వతీపురం ( జనస్వరం ) : జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు మొదటి రోజులో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సామాజిక పరిశీలన చేసిన వీరఘట్టం జనసైనికులు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మొదటి రోజులో భాగంగా వీరఘట్టం మండల కేంద్రకి సంబంధించిన జగనన్న కాలనీలను సందర్శించిన జనసేన పార్టీ నాయకులు మత్స పుండరీకం, జనసేన జాని, వావిలపల్లి నాగభూషన్ మాట్లాడుతూ ప్రభుత్వ టిడ్కో ఇల్లు పూర్తయి మూడున్నర సంవత్సరాలు పూర్తయిన ఈ ప్రభుత్వం లబ్ధిదారులకు వాటిని అప్పగించలేదన్నారు. నివాసాలకు ఏ మాత్రం ఇళ్ల స్థలాల నుంచి జగనన్న కాలనీల అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అందులో మొదటి రోజు వీరఘట్టం మండల కేంద్ర పరిధిలో గృహ నిర్మాణ పథకాలు, జగనన్న కాలనీలో సముదాయాలను సందర్శించి అవి ఏయే దశల్లో ఉన్నాయో పరిశీలించారు. ఆయా కాలనీలో స్థలాల్లో విస్తృతంగా పర్యటించి లబ్ధిదారులకు ఇంతవరకు ఒక్క ఇల్లు నిర్మాచకపోడం ఏమిటి అని ప్రశ్నించారు? జగనన్న కాలనీలో తిష్టవేసిన ప్రతి సమస్య తెలుసుకుని, ప్రజల పక్షాన నిలబడి అవి పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వం పై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way