Logo
Date of Publish : 21 September 2023, 9:38 pm
Editor : Sake Naresh

రేషన్ బియ్యం కోసం మూడు కిలోమీటర్ల మేర కాలినడకన

      హుకుంపేట ( జనస్వరం ) : బూర్జ పంచాయతీలోని దిగసల్టాంగి, సొంటారిపాడు, చులిపకోని, కొండైపాడు గ్రామస్తులు రెండు రోజులుగా మజ్జి వలస రేషన్ డిపోకు బియ్యం, నిత్యావసర సరుకులు కోసం మూడు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్తున్నారు. అయినా రేషన్ డిపో డీలర్ రావడం లేదు. అందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని బూర్జ పంచాయతీ వైస్ సర్పంచ్ సింబోయి పరశురాం అన్నారు. ఈ విషయ౦పై అధికారులు వెంటనే స్పందించి రేషన్ బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని లేని యెడల తహశీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు బొండం పొట్టి బాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com