Search
Close this search box.
Search
Close this search box.

నాయకులు మారిన మా అయ్యవారిపేట రోడ్లు బాగుచేసే నాధుడు లేరు : జనసేన ఎంపీటీసీ విక్రమ్

ఎంపీటీసీ విక్రమ్

      ఆముదాలవలస ( జనస్వరం ) : అయ్యవారిపేట గ్రామ ప్రధాన దారి దాదాపుగా 20ఏళ్ల పై నుంచి మరమ్మతులు చేయలేదని, సర్పంచ్ కి చెపితే ఆర్ అండ్ బీ అధికారులకి పిర్యాదు చేయాలని తెలిపారు. వాళ్ళకి సమస్య చెపితే గ్రామ నిధులు అని ఇలా వాయిదాలు వేస్తు ఉన్నారు తప్ప సమస్య పరిష్కారం లేదని అన్నారు. గ్రామ ప్రజలు ఫిర్యాదు చేయగా స్థానిక జనసేన ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ వెళ్లి రోడ్డుని పరిశీలించారు. దీనిపై జనసేన తరుపున పరిష్కార మార్గం వచ్చేలా చేస్తాం అని గ్రామ ప్రజలకు మాట ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మొదటిగా జిల్లాలో మొదటి జనసేన ఎంపీటీసీగా గెలిపించిన గ్రామానికి తప్పకుండా పెద్ద పెద్ద సమస్యలు సులభంగా పరిష్కార౦ చేస్తా అని ఎంపీటీసీ భరోసా ఇచ్చారు. అంతేగాక నేను పుట్టిన ఊరు కొల్లివలస అయిన నాకు ఆ ఊరితో పాటు సింగన్నపాలెం, అయ్యవారిపేట గ్రామం సొంత ఊరిగా భావిస్తూ మీకు కడ శ్వాస వరకు తోడుగా ఉంటా అని జనసేనపార్టీ తరుపున భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మామిడి.నారాయణ రావు, గేదేల వాసు, వినోద్, రుద్ర తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way