Search
Close this search box.
Search
Close this search box.

సిద్దాంతం కేదార్ ఘాట్ ఇసుక ర్యాంప్ టోల్ వద్ద జన సైనికులు ఆందోళన

సిద్దాంతం

              ఆచంట ( జనస్వరం ) : పెనుగొండ మండలం సిద్దాంతం కేదార్ ఘాట్ ఇసుక ర్యాంప్ టోల్ వద్ద జన సైనికులు ఆందోళన చేశారు. ఇసుక లారీలను అడ్డుకున్న జన సైనికులు. దేవస్థానం టోల్ గేట్ పేరుతో అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. లారీల వద్ద నుండి టోల్  పేరుతో అధిక వసూళ్లకు పాల్పడుతూ.. బురదమయం, గుంతలతో ఉన్న రోడ్లులను పూడ్చడం లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారి గుండ స్మశానవాటికకు అంతిమయాత్రకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి ఆదాయం రాకుండా.. అధికారుల అండదండలతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అంటూ ఆవేదన చెందారు. దీనిపై అధికారులు, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తాం అని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way