Logo
Date of Publish : 16 March 2023, 4:05 pm
Editor : Sake Naresh

పన్నులు కట్టే మాకు త్రాగటానికి గుక్కెడు నీరు ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం

         గుంటూరు ( జనస్వరం ) : పాత గుంటూరు చూట్టూ పక్కల ప్రాతంలో త్రాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని వాటర్ సెక్షన్ ఉన్నత అధికారి గారి దృష్టికి జనసేన నాయకులు తీసుకెళ్ళడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా సమస్య గురించి అధికారులను నిద్ర మేల్కొనేలా చేశారు. ఒకానొక సమయంలో వాటర్ డి‌ఈ గారితో జనసేన పార్టీ తరుపున వాదన చేయటం కూడ జరిగింది. సమస్య పరిష్కారించాలని పన్నులు కట్టే ప్రజలకీ త్రాగటానికీ గుక్కెడు మంచి నీరు కూడా ఇవ్వరా ? అంటూ నిలదీశారు. నీరు ఇవ్వనీ పక్షంలో గుంటూరు మున్సిపాలిటీ ముట్టడికీ కూడా జనసేన పార్టీ జెండాతో వెనక్కి తగేదే లేదు అని అధికారులతో మాట్లాడటం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో కూడ మాట్లాడి త్రాగునీటి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరిగింది. కొత్త వాటర్ పేపు లేను కలెక్షన్ ఏర్పాట్లు చేసి త్రాగు నీటి సమస్య లేకుండా సమస్య పరిష్కరించిన వాటర్ డి‌ఈ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు దార్ల మహేశ్ ముఖ్య పాత్ర వహించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com