Search
Close this search box.
Search
Close this search box.

టిడిపి జనసేన కూటమితోనే దళితుల సంక్షేమం

     ఆచంట : టిడిపి, జనసేన కూటమితోనే దళితుల సంక్షేమం, అభివృద్ధి అని ఇరు పార్టీల ఎస్సీ నాయకులు అన్నారు. మండలం లోని పెనుమదం గ్రామంలో మంగళవారం జగన్ ప్రభుత్వంలో రద్దయిన 27 సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ నాలుగున్నర సంవత్సరాల పాలనలో అడుగడుగునా దళితులను దగా మోసం చేసిందన్నారు. దళితులకు అమలు జరిగే 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిందని, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సర్పంచ్ తానేటి బాబురావు, దాసరి రత్నరాజు, జనసేన జిల్లా నాయకుడు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్,కోటి మధుసూదన్, వడ్లపాటి మోహన్ రంగా, ముత్తబత్తుల దొరబాబు, పసుపులేటి జేమ్స్, తోట వెంకటేశ్వరరావు, దేవరపు దొరబాబు కడలి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way