Logo
Date of Publish : 04 May 2022, 4:36 pm
Editor : Sake Naresh

తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి : పాలకుర్తి జనసేన నాయకులు మేడిద ప్రశాంత్

    పాలకుర్తి, (జనస్వరం) : పాలకుర్తి మండల కేంద్రములోని బొమ్మెర గ్రామములోని ఐకేపీ సెంటలోని తడిసిన రైతుల వడ్లను పరిశీలించడం జరిగింది. అనతరం మేడిద ప్రశాంత్ మాట్లాడుతూ నిన్న కురిసిన అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యన్ని ప్రభుత్వం ప్రకటించిన ధరకే కొనాలని డిమాండ్ చేశారు. జరిగిన ధాన్యం నష్టానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోచ్చవాలా ఆలస్యం వలననే, త్వరితగతినా కొనుగోళ్లు జరుగకపోవడం వలననే, కొనుగోలు కేంద్రాలలో వడ్లు ఎండబోసుకొని వేచి చూడడంతోనే ఇంత పెద్ద ఎత్తున అకాల వర్షాలతో రైతులకు నష్టం జరిగింది. దీనికి పూర్తి భాద్యులు రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ విధానలే కారణమని మేడిద ప్రశాంత్ ఆవేదన వ్యక్తంచేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com