Logo
Date of Publish : 30 October 2023, 9:30 pm
Editor : Sake Naresh

రైలు ఘటన ప్రమాదంలో జనసైనికుల సేవలు

    విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా ఏల్.కోట మండలం కంటకాపల్లిలో జరగిన రైలు ప్రమాదం గురించి తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన-టిడిపి పార్టీ ల సమన్వయకర్త , నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు లోకం మాధవి ఆదేశాల మేరకు నెల్లిమర్ల నియోజకవర్గం నాయకులు లోకం ప్రసాద్ జరిగిన ప్రమాదాన్ని, పరిస్థితుల్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో రైల్వే అధికారులు చేపడుతున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వాటర్ బాటిల్స్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు, అదేవిధంగా First Aid కిట్లు పంపిణీ చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com