Search
Close this search box.
Search
Close this search box.

రైలు ఘటన ప్రమాదంలో జనసైనికుల సేవలు

    విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా ఏల్.కోట మండలం కంటకాపల్లిలో జరగిన రైలు ప్రమాదం గురించి తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన-టిడిపి పార్టీ ల సమన్వయకర్త , నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు లోకం మాధవి ఆదేశాల మేరకు నెల్లిమర్ల నియోజకవర్గం నాయకులు లోకం ప్రసాద్ జరిగిన ప్రమాదాన్ని, పరిస్థితుల్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో రైల్వే అధికారులు చేపడుతున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వాటర్ బాటిల్స్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు, అదేవిధంగా First Aid కిట్లు పంపిణీ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way