Logo
Date of Publish : 05 April 2023, 1:53 pm
Editor : Sake Naresh

రికవరి నిధులను కట్టించి, శాశ్వతంగా అధికారులను, సర్పంచ్ ను విధులనుంచి తొలగించాలి : జనసేన నాయకులు

          పార్వతీపురం ( జనస్వరం ) : పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయితీలో నిధులు దుర్వినియోగ పరిచిన కార్యదర్శి, సర్పంచ్ లతో రికవరి నిధులను కట్టించాలని పార్వతీపురం మండల జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియా ముఖంగా మాట్లాడుతూ.. పెదమరికి పంచాయతి కార్యదర్శి, సర్పంచ్ లను సస్పెండ్ చేసి మరలా విధుల్లోకి చేర్చినట్లయితే సమాజం తప్పు త్రోవ పడుతుందని, కావున వారిచే రికవరి నిధులను కట్టించి శాస్వితంగా విధులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయుకులు మండల అధ్యక్షురాలు ఆగురు మణి, బొనెల గొవింధమ్మ,రాజాన బాలు, ఖాతా విశ్వెశ్వరావు, గుంట్రేడ్డి గౌరీశంకర్, చిట్లు గణేశ్, కర్రి మణికంఠ, బొండపల్లి జనార్థరావు, జనసైనికులు, వీరమహిళలు పెదమరికీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com