Search
Close this search box.
Search
Close this search box.

రికవరి నిధులను కట్టించి, శాశ్వతంగా అధికారులను, సర్పంచ్ ను విధులనుంచి తొలగించాలి : జనసేన నాయకులు

జనసేన

          పార్వతీపురం ( జనస్వరం ) : పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయితీలో నిధులు దుర్వినియోగ పరిచిన కార్యదర్శి, సర్పంచ్ లతో రికవరి నిధులను కట్టించాలని పార్వతీపురం మండల జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియా ముఖంగా మాట్లాడుతూ.. పెదమరికి పంచాయతి కార్యదర్శి, సర్పంచ్ లను సస్పెండ్ చేసి మరలా విధుల్లోకి చేర్చినట్లయితే సమాజం తప్పు త్రోవ పడుతుందని, కావున వారిచే రికవరి నిధులను కట్టించి శాస్వితంగా విధులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయుకులు మండల అధ్యక్షురాలు ఆగురు మణి, బొనెల గొవింధమ్మ,రాజాన బాలు, ఖాతా విశ్వెశ్వరావు, గుంట్రేడ్డి గౌరీశంకర్, చిట్లు గణేశ్, కర్రి మణికంఠ, బొండపల్లి జనార్థరావు, జనసైనికులు, వీరమహిళలు పెదమరికీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way