Search
Close this search box.
Search
Close this search box.

రికవరి నిధులను కట్టించి, శాశ్వతంగా అధికారులను, సర్పంచ్ ను విధులనుంచి తొలగించాలి : జనసేన నాయకులు

జనసేన

          పార్వతీపురం ( జనస్వరం ) : పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయితీలో నిధులు దుర్వినియోగ పరిచిన కార్యదర్శి, సర్పంచ్ లతో రికవరి నిధులను కట్టించాలని పార్వతీపురం మండల జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియా ముఖంగా మాట్లాడుతూ.. పెదమరికి పంచాయతి కార్యదర్శి, సర్పంచ్ లను సస్పెండ్ చేసి మరలా విధుల్లోకి చేర్చినట్లయితే సమాజం తప్పు త్రోవ పడుతుందని, కావున వారిచే రికవరి నిధులను కట్టించి శాస్వితంగా విధులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయుకులు మండల అధ్యక్షురాలు ఆగురు మణి, బొనెల గొవింధమ్మ,రాజాన బాలు, ఖాతా విశ్వెశ్వరావు, గుంట్రేడ్డి గౌరీశంకర్, చిట్లు గణేశ్, కర్రి మణికంఠ, బొండపల్లి జనార్థరావు, జనసైనికులు, వీరమహిళలు పెదమరికీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20240413-WA0007
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మద్యం కుంభకోణంపై విచారణ జరపాలి : జనసేన నాయకులు డా.రవి కుమార్ మిడతాన
IMG-20240403-WA0002
ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి : జనసేన నాయకురాలు పెండ్యాల శ్రీలత
IMG-20240331-WA0023
నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ పర్యటన
IMG-20240331-WA0016
జనసేన పార్టీలోకి కొనసాగుతున్న వలసలు
IMG-20240319-WA0007
అంగరంగ వైభవంగా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way