Search
Close this search box.
Search
Close this search box.

జనసైనికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పోలీసులు

       విజయనగరం ( జనస్వరం ) : సీఎం జగన్మోహన్ రెడ్డి జేఎన్టీయూలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంకి విచ్చేసిన జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు వెళ్లిన చీపురుపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు. గుర్ల మండలం సంతోష్ లక్ష్మీనాయుడు, రాము నాయుడు, కిరణ్, ధనుంజయ, ఆదినారాయణ స్వామి, నాయుడు, గుడివాడ ఉమా మహేశ్వరరావు, జనసేన నాయకులు కార్యకర్తలను చీపురుపల్లి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way