జనసైనికులు లేవనెత్తిన రోడ్డు సమస్యకు స్పందించి పరిష్కరించిన అధికారులు

రోడ్డు

      యలమంచిలి ( జనస్వరం ) : జనసేన యలమంచిలి నియోజకవర్గం వీరమహిళ మోటూరు శ్రీవేణి ఆధ్వర్యంలో ” రోడ్డు వేశారు అంచులు పూడ్చడం మర్చిపోయారా?” అని జనసేన శ్రేణులతో కలసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా రోడ్లు భవనాలు అధికారులు దృష్టికి కూడా సమస్యను తీసుకువెళ్ళారు. దాని ఫలితంగా నేడు మడుతూరు జంక్షన్ నుండి బెర్మ్ (అంచులు) పనులు జరుగుతున్నాయి అన్నారు. దీనికి ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ నేటితో వాహాన చోదకులకు కష్టాలు తీరుతాయి అన్నారు. ఎటువంటి ప్రజా సమస్యలు ను అయినా సరే అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయడానికి జనసేన పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుంది అని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way