Logo
Date of Publish : 23 March 2022, 5:15 pm
Editor : Sake Naresh

జనసేవలో జనసైనికులు ఎప్పుడు అండగానే ఉంటారు

  పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో ఇటీవలే ప్రియాంక అనే వివాహిత కుటుంబ సమస్యలు వలన ఆత్మహత్య చేసుకొంది. ఆమె మృతితో ఆమె ముగ్గురు పిల్లలు అనాధలు అయినారు. ఆ ముగ్గురు పసి పిల్లలకి అండగా అలుబిల్లి రాజేష్ కుమార్, ఎంపీటీసీ అంపిలి విక్రమ్ ఆధ్వర్యంలో పిల్లల కుటుంబానికి కొంత నగదు, ఇంటికి కావాల్సిన వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే  భవిష్యత్తులో పిల్లలకు విద్య, వైద్య, వసతి జనసేవ ట్రస్ట్ ద్వారా అందిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్ నాయుడు, గడే కిషోర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com