Logo
Date of Publish : 11 March 2024, 10:11 pm
Editor : Sake Naresh

చెరువు కి కంచె ఏర్పాటు చెయ్యాలని పంచాయతీ అధికారులకు వినతి పత్రం అందజేసిన జనసేన పార్టీ నాయకుల

        ఉరవకొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉరవకొండ పట్టణంలోని చాబాల రోడ్ లో జైనబ్బీ దర్గా వెనకాల ఉన్నటువంటి చెరువు కి కంచె ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. రెండు సంవత్సరాల క్రితం అప్పటి పంచాయతీ కార్యదర్శి గారికి మరియు వైసీపీ ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి గారికి వినతి పత్రం అందజేశామని అన్నారు. రెండేళ్లు కావస్తున్నా నేటికీ కంచె ఏర్పాటు దిశగా ఎటువంటి చర్యలు ప్రారంభించలేదని కనీసం ఇప్పుడైనా అధికారులు స్పందించి కంచే ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దేవేంద్ర, మణి, రమేష్, బోగేష్, వంశీ, లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com