Search
Close this search box.
Search
Close this search box.

స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన పెనుకొండ జనసేన నాయకులు

     పెనుకొండ, (జనస్వరం) : పెనుకొండ నగర పంచాయతీ పరిధిలో వెంకటరెడ్డి పల్లి వాసులకు స్మశాన వాటిక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే శంకర్నారాయణకు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు లోకేష్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైన చనిపోతే శవాలను పంట పొలాల్లో ఖననం చేస్తున్నామన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా అర్హులైన కొందరి పింఛన్లను తొలగించారని వాటిని పరిశీలించి అర్హులైన వారందరికీ తిరిగి పించను ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు పీసీ జగదీష్, అనిల్ కుమార్, రమేష్, శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way