Search
Close this search box.
Search
Close this search box.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రాజోలు రైతులు, జనసేన నాయకులు

   రాజోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గం పొదలాడ గ్రామములో రైతులందరూ కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతతో రైతులందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంచదార చినబాబు, మేడిచర్ల రామకృష్ణ, సూరి శెట్టి లక్ష్మణరావు, శిరిగినీడి వెంకటేశ్వరరావు, శ్రీరామ్, జనసైనికులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way