Logo
Date of Publish : 07 December 2023, 10:58 pm
Editor : Sake Naresh

పిఠాపురం ప్రజలకు అలుపు లేకుండా సర్వీస్ చేస్తున్న జనసేన పార్టీ

 పిఠాపురం ( జనస్వరం ) : పి. ఎస్. ఎన్. మూర్తి పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండెవరం దళిత కాలనీలో తీవ్ర తుఫాను తాకిడికి నిలువ నీడలేక, ఆహారం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్  చలించిపోయారు. ఎప్పుడు విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుండే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్, పి.ఎస్.ఎన్ మూర్తి ఈ సారి కూడా తమ వంతు సాయానికి 700 మందికి అన్నదానం చేయడానికి ముందుకు వచ్చారు, సాధ్యమైనంత త్వరగా చేతనైన సాయంతో ఊరట కల్పించారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో పిండి శ్రీనువాస్, కసిరెడ్డి నాగేశ్వరావు. కోలా దుర్గాదేవి, పబ్బిరెడ్డి, భీమేశ్వరావు మల్లం బీసీ నాయకులు వై శ్రీనువాస్, తోట సతీష్, పెంకే జగదీష్, నామ శ్రీకాంత్, గొల్లప్రోలు సారధి తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com