Search
Close this search box.
Search
Close this search box.

పిఠాపురం ప్రజలకు అలుపు లేకుండా సర్వీస్ చేస్తున్న జనసేన పార్టీ

పిఠాపురం

 పిఠాపురం ( జనస్వరం ) : పి. ఎస్. ఎన్. మూర్తి పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండెవరం దళిత కాలనీలో తీవ్ర తుఫాను తాకిడికి నిలువ నీడలేక, ఆహారం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్  చలించిపోయారు. ఎప్పుడు విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుండే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్, పి.ఎస్.ఎన్ మూర్తి ఈ సారి కూడా తమ వంతు సాయానికి 700 మందికి అన్నదానం చేయడానికి ముందుకు వచ్చారు, సాధ్యమైనంత త్వరగా చేతనైన సాయంతో ఊరట కల్పించారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో పిండి శ్రీనువాస్, కసిరెడ్డి నాగేశ్వరావు. కోలా దుర్గాదేవి, పబ్బిరెడ్డి, భీమేశ్వరావు మల్లం బీసీ నాయకులు వై శ్రీనువాస్, తోట సతీష్, పెంకే జగదీష్, నామ శ్రీకాంత్, గొల్లప్రోలు సారధి తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way