Search
Close this search box.
Search
Close this search box.

గ్రామ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కి వినతిపత్రం అందించిన జనసేన నాయకులు

జనసేన

        గజపతినగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం, నాయకులు మర్రాపు సురేష్ ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి కార్యాలయంలో గజపతినగరం నియోజకవర్గ కెంగువ గ్రామంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా, గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించారు. ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఆదాడ మోహన రావు, లాలిశెట్టి రవితేజ, రవికుమార్ మిడతాన, గజపతినగరం నాయకులు పెనుమజ్జి ఆదినారాయణ, చింత నారాయణరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way