Search
Close this search box.
Search
Close this search box.

రోడ్డు విస్తీర్ణం చేయాలని జనసేన నాయకుల నిరసన వ్యక్తం

     రాయచోటి ( జనస్వరం ) : రాయచోటి, సుండుపల్లి మధ్య అటవీ ప్రాంతంలో అనుమతి ఉన్న కూడా రెండు వరసల రోడ్డు విస్తీర్ణం పనులు చేయకుండా ఎందుకు? వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జనసేనపార్టీ నాయకుడు రామ శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. రాయచోటి నుండి సుండుపల్లి వయా రాయవరం, పింఛ వెళ్ళే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న జనసేన నాయకులు.  ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇరుకుగా ఉన్న సిబ్యాల మరియు అనుంపల్లి సంబంధించిన అటవీ ప్రాంతాల్లో 2 వరసల వెడల్పు రోడ్డు చేయాలని వైసీపీ ప్రభుత్వన్ని నిలదీస్తూ పాలక పక్షం ప్రజాప్రతినిధులు అలసత్వం వీడి తక్షణమే ఇరుకుగా ఉన్న రోడ్డును రెండు వరసల విస్తీర్ణ రోడ్డుకు యుద్ధప్రాతిపదికన మఱమ్మతులు చెయ్యాలని వైసీపీ పాలకులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్, దినేష్, కొండయ్య, రవీంద్ర, మైనార్టీ నేతలు ఖాదర్ భాష, రహిమ్ భాష, రియాజ్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way