Logo
Date of Publish : 24 January 2023, 10:37 am
Editor : Sake Naresh

గుండెపోటుతో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన జనసైనికులు

        వలేటివారిపాలెం, (జనస్వరం) : రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన ఎండ్లూరి సింగయ్య అనారోగ్యం కారణంగా పోకూరు బస్టాండ్ సెంటర్లో చిన్నబంకు పెట్టుకుని చాక్లెట్లు, బిస్కెట్లు అమ్ముకొని జీవనం సాగిస్తుండేవాడు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో వైధ్యశాలకు వెళ్ళే లోపే మరణించడం జరిగింది. ఈ సంఘటనపై చలించిన డా,,మహిధర్ నాయుడు వెంటనే శింగయ్య కుటుంబానికి జనసైనికుల ద్వారా రూ10,000 ఆర్ధిక సాయాన్ని అందించారు. గతంలోనూ కరోనా సమయంలో వలేటివారిపాలెం మండలం మొత్తం పేద కుటుంబాలకు ఐదురకాల కూ‌రగాయలను పంపిణీ చేశారు. ఆయన ధాతృత్వాన్ని గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎండ్లూరి రమేష్, బాలు, పుల్లయ్య భూషణం, రాంబాబు, అబ్రహం తధితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com